Ongole: ఒంగోలులో వైసీపీకి షాక్‌

Ongole: టీడీపీలోకి మేయర్ సుజాతతో పాటు 12మంది కార్పొరేటర్లు

Update: 2024-08-14 09:40 GMT

Ongole: ఒంగోలులో వైసీపీకి షాక్‌ 

Ongole: ఒంగోలులో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది. నగర మేయర్‌ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags:    

Similar News