CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. 2025 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం

CM Jagan: రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయి

Update: 2023-08-15 06:11 GMT

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. 2025 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2025 జూన్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు సీఎం జగన్. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామన్న ఏపీ ముఖ్యమంత్రి.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. వంశధార ఫేజ్‌-2, వంశధార-నాగావళి అనుసంధానం పనులు చేపట్టామన్నారు. వెలుగొండ మొదటి టన్నెల్‌ పూర్తిచేశామని, రెండో టన్నెల్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు సీఎం జగన్.

Tags:    

Similar News