Praja Shanthi Party: 12 మంది అభ్యర్థులతో ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా
Praja Shanthi Party: భయపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు
Praja Shanthi Party: 12 మంది అభ్యర్థులతో ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా
Praja Shanthi Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పోటీలో ఉన్నామంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రకటించారు. ఆ పార్టీ పోటీ చేయబోయే స్థానాలలో 12 మందితో మొదటిలిస్ట్ విడుదల చేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయకుడా.. రెండు పార్టీల నేతలు భయపెడుతున్నారని.. కేసులుపెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
చెన్నూరు - మొయ్య రాంబాబు
జుక్కల్ (ఎస్సీ) - కర్రోల్ల మోహన్
రామగుండం- బంగారు కనకరాజు
వేములవాడ- అజ్మీరా రమేశ్బాబు
నర్సాపురం - సిరిపురం బాబు
జహీరాబాద్ - బేగరి దశరథ్
గజ్వేల్ - పాండు
ఉప్పల్ - కందూరు అనిల్ కుమార్
యాకుత్పురా - సిల్లివేరు నరేశ్
కల్వకుర్తి - కట్టా జంగయ్య
నకిరేకల్ - కదిర కిరణ్కుమార్
మధిర - కొప్పుల శ్రీనివాస్ రావు