Uttam Kumar Reddy: సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష

Uttam Kumar Reddy: పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై చర్చ

Update: 2024-01-07 08:17 GMT

Uttam Kumar Reddy: సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష

Uttam Kumar Reddy: సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రులు తమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News