Ponguleti Srinivas: కేటీఆర్ వ్యాఖ‌్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ అటాక్

Ponguleti Srinivas: అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించాలని కేటీఆర్‌కు సవాల్

Update: 2024-09-21 16:30 GMT

Ponguleti Srinivas: కేటీఆర్ వ్యాఖ‌్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ అటాక్

Ponguleti Srinivas: కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమృత్ పథకంలో అసలు టెండర్లు 3 వేల కోట్లని.. అందులో 8 వేల కోట్లు అని ఎలా చెబుతారని మండిపడ్డారు. ఆధారాలుంటే.. నిరూపించాలని సవాల్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు.

Tags:    

Similar News