Congress: రేపటి నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు

Congress: పాల్గొననున్నమహేష్ కుమార్ గౌడ్,ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీ

Update: 2024-09-20 09:07 GMT

Congress: రేపటి నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు

Congress: రేపటి నుంచి జిల్లాల వారిగా గాంధీ భవన్ లో ముఖ్య నాయకుల తో సమావేశం కానున్నారు టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీ. జిల్లాల వారీగా సమావేశం లో డీసీసీ అధ్యక్షులు, , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పాల్గొంటారు.

రేపు ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ జిల్లా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమావేశాలు జరుగుతాయి.

Tags:    

Similar News