Telangana: హైడ్రాకు విసృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం

Telangana: సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఆమోదం

Update: 2024-09-20 16:15 GMT

Telangana: హైడ్రాకు విసృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం

Telangana: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు వివరించారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించామని.. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నట్టు వెల్లడించారు. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని హైడ్రాకు కేటాయించినట్టు తెలిపారు. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News