KTR: రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: బీఆర్ఎస్ నేతలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన కేటీఆర్

Update: 2024-08-23 16:18 GMT

KTR: రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

KTR: బీఆర్ఎస్ నేతలపై దాడి ఘటనపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న తిరుమలగిరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై చేసిన దాడి ఘటనపైన డీజీపీకి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపైనా.. గత కొంత కాలంగా పోలీసులు అత్యుత్సాహంపై ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న హింసపై తన ఫిర్యాదులో కేటీఆర్ ప్రస్తావించాు.

Tags:    

Similar News