జగన్‌ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందా : నిందితుడు శ్రీనివాస్

Update: 2018-10-25 15:08 GMT

జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్‌ స్టేట్‌మెంట్‌ ను రికార్డు పోలీసులు రికార్డ్ చేశారు.తమ కుటుంబం అంతా వైఎస్‌ అభిమానులమని. సానుభూతి కోసమే జగన్‌పై దాడి చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడు. దాడి చేస్తే సానుభూతి పెరుగుతుందనే అలా చేశానని పోలీసులకు చెప్పాడు. గత ఎన్నికల్లోజగన్‌ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందానని పోలీసుల ముందు శ్రీనివాస్ చెప్పాడు. ఈ స్టేట్ మెంట్ వీడియోను పోలీసులు విడుదల చేయనున్నారు. 

Similar News