YS Sunitha: చంద్రబాబుతో వైఎస్ వివేకా కూతురు సునీత భేటీ

YS Sunitha: వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

Update: 2024-09-17 11:50 GMT

YS Sunitha: చంద్రబాబుతో వైఎస్ వివేకా కూతురు సునీత భేటీ

YS Sunitha: వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సీఎంతో 10 నిమిషాలు ఆమె భేటీ అయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సీఎంతో చర్చించారని సమాచారం. సునీత దంపతుల వినతికి సీఎం సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత అక్కడే ఉన్న హోంమంత్రి అనితతో కూడా వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు.

Tags:    

Similar News