Chandrababu Naidu: రేపు గుజరాత్‌‌కు ఏపీ సీఎం

Chandrababu Naidu: ఎక్స్‌పో‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Update: 2024-09-15 04:45 GMT

Chandrababu Naidu: రేపు గుజరాత్‌‌కు ఏపీ సీఎం

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు గుజరాత్‌కు వెళ్లనున్నారు. గాంధీనగర్‌‌లో జరిగే 4వ గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌ ఎక్స్‌పో‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా సదస్సు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News