ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లో ప్రత్యేక పూజలు

ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో సీఎం రేవంత్ పూజలు

Update: 2024-07-14 09:09 GMT

ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లో ప్రత్యేక పూజలు

ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్‌ ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి, కొండా సురేఖ పాల్గొన్నారు.

Tags:    

Similar News