Kunamneni: మూసీ నిర్వాసితులతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సమావేశం

Kunamneni: సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను.. తొలగించాల్సిన అవసరం ఉందా?

Update: 2024-10-07 04:00 GMT

Kunamneni: మూసీ నిర్వాసితులతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సమావేశం

Kunamneni: మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోలా మాట్లాడుతున్నారనే ఆందోళన నిర్వాసితుల్లో ఉందన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చైతన్యపురిలోని వెంకటసాయినగర్‌లో మూసీ నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సి అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News