Akhilesh Yadav: స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్ను... బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు
Akhilesh Yadav: అమూల్ పాల ధరను రూ. 2 పెంచారు
Akhilesh Yadav: స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్ను బీజేపీకి అనుకూలంగా ఇచ్చారని అఖిలేష్ ఆరోపించారు. రేపటి నుంచి అలాంటి వారికి లాభాలు ఉండవన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అమూల్ పాల ధరను 2 రూపాయలు పెంచారని సెటైర్ వేశారు. తమ వారికి లాభాలు చేకూర్చేందుకే ధరలు పెంచారని విమర్శించారు.