Akhilesh Yadav: స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్‌ను... బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు

Akhilesh Yadav: అమూల్ పాల ధరను రూ. 2 పెంచారు

Update: 2024-06-03 11:43 GMT

Akhilesh Yadav: స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్‌ను... బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు

Akhilesh Yadav: స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీకి అనుకూలంగా ఇచ్చారని అఖిలేష్ ఆరోపించారు. రేపటి నుంచి అలాంటి వారికి లాభాలు ఉండవన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అమూల్ పాల ధరను 2 రూపాయలు పెంచారని సెటైర్ వేశారు. తమ వారికి లాభాలు చేకూర్చేందుకే ధరలు పెంచారని విమర్శించారు.

Tags:    

Similar News