ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందు

కేబినెట్‌లో చోటు దక్కినవారితో ప్రధాని భేటీ

Update: 2024-06-09 06:40 GMT

ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందు

Tea dinner at Prime Minister Modi residence in Delhi

ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురుంధశ్వేరి , టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ లు హాజరయ్యారు. అయితే.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారు 11:30 ప్రధాని నివాసానికి రావాలని పిలుపునిచ్చారు.కేబినెట్‌లో చోటు దక్కినవారితో ప్రధాని భేటీ

Tags:    

Similar News