ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందు
కేబినెట్లో చోటు దక్కినవారితో ప్రధాని భేటీ
ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురుంధశ్వేరి , టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్ లు హాజరయ్యారు. అయితే.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారు 11:30 ప్రధాని నివాసానికి రావాలని పిలుపునిచ్చారు.కేబినెట్లో చోటు దక్కినవారితో ప్రధాని భేటీ