Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది.

Update: 2024-08-09 05:39 GMT

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. 17 నెలలుగా సిసోడియా తిహార్ జైలులో ఉంటున్నారు.

Tags:    

Similar News