Rajiv Kumar: పోస్టల్ బ్యాలెట్ అంశంపై స్పష్టత నిచ్చిన రాజీవ్ కుమార్
Rajiv Kumar: ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలపై రాజీవ్ కుమార్ క్లారిటీ
Rajiv Kumar: పోస్టల్ బ్యాలెట్ అంశంపై కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంటకు ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు పోస్టల్ ఓట్లపై సందేహాలు లేవనెత్తడంతో సీఈసీ ఆ మేరకు క్లారిటీ ఇచ్చారు.