Prashant Kishor: రాజకీయ పార్టీపై మరోసారి స్పందించిన ప్రశాంత్‌ కిషోర్

Prashant Kishor: అక్టోబర్ 2 న రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న పీకే

Update: 2024-08-04 11:15 GMT

Prashant Kishor: రాజకీయ పార్టీపై మరోసారి స్పందించిన ప్రశాంత్‌ కిషోర్

Prashant Kishor: అక్టోబర్‌ 2న తాను పార్టీ ప్రారంభిండం లేదని...బీహార్ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభించుకుంటున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. గతంలో రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశానని...ఇప్పుడు మాత్రం బీహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నానని చెప్పారు. బీహార్‌ నుంచి యువత వలసలు ఆపడానికి, బీహార్‌ను నితీశ్, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండానని పీకే స్పష్టం చేశారు.

Tags:    

Similar News