Shaktikanta Das: క్యాపిటల్ మార్కెట్‌లో డబ్బు పెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు

Shaktikanta Das: బ్యాంకులు ఇతర వనరులపై ఆధారపడటాన్ని పెంచుకోవాలని సూచించారు

Update: 2024-07-20 08:59 GMT

Shaktikanta Das: క్యాపిటల్ మార్కెట్‌లో డబ్బు పెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు 

Shaktikanta Das: బ్యాంకుల్లో కంటే క్యాపిటల్ మార్కెట్‌లో డబ్బును పొదుపు చేసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. శుక్రవారం జరిగిన FE మోడర్న BFSI సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. గతంలో దేశ ప్రజలు డబ్బును బ్యాంకుల్లో దాచుకునే వారని... ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇతర అంశాలపై దృష్టిసారించారన్నారు. బ్యాంకులు ఇతర వనరులపై ఆధారపడటాన్ని పెంచుకోవాలని సూచించారు. తద్వార క్రెడిట్, డిపాజిట్ అంతరాన్ని పూరించుకోవచ్చని సలహా ఇచ్చారు.

Tags:    

Similar News