మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభం

ప్రభుత్వ ఏర్పాటు,ఇతర అంశాలపై చర్చ

Update: 2024-06-05 10:38 GMT

మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభం

మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌తో పాటు ఎన్డీయే పక్షాల నేతలు చంద్రబాబు, పవన్‌, నితీష్‌ హాజరయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.

Tags:    

Similar News