Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

Asaduddin Owaisi: మసీదులు, దర్గాలు హిందుత్వ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి

Update: 2024-08-08 14:45 GMT

Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

Asaduddin Owaisi: కేంద్ర ప్రభుత్వం సవరణలతో తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని గతంలోనే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యతిరేకించిన ఘటనను గుర్తు చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. తెలిపారు. దీని వల్ల మసీదులు, దర్గాలు హిందుత్వ సంస్థల చేతుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. ఇది చట్టం కాదని, వక్ఫ్‌ను బుల్‌డోజ్ చేసి ముస్లింలను అంతం చేయడమే అంటూ అసదుద్దీన్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News