Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన మోడీ

Narendra Modi: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన ఎన్డీఏ నేతలు

Update: 2024-06-07 13:17 GMT

Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన మోడీ 

Narendra Modi: రాష్ట్రపతిభవన్‌కు మోడీ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మోడీ వెంట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు.

Tags:    

Similar News