PM Modi: పోలండ్ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భారత ప్రధాని మోడీ భేటీ

PM Modi: ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు చర్చ

Update: 2024-08-22 12:39 GMT

PM Modi: పోలండ్ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భారత ప్రధాని మోడీ భేటీ

PM Modi: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని మోడీ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్‌ మానవాళికే అతిపెద్ద సవాల్ అన్నారు మోడీ‌. రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్‌ వెళ్లిన మోడీ.. ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని మోడీ తెలిపారు.

Tags:    

Similar News