Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

Droupadi Murmu: కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డ్ అందుకున్న ద్రౌపది ముర్ము

Update: 2024-08-06 15:18 GMT

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫిజీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీని ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుని అందుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ట్విట్ట్రర్‌లో పోస్ట్ చేసింది. ఫిజీని బలమైన. సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Tags:    

Similar News