Delhi MCD Elections: ఎంసీడీ సభలో బీజేపీ, ఆప్‌ సభ్యుల మధ్య గొడవ

Delhi MCD Elections: స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై వివాదం

Update: 2023-02-23 02:36 GMT

 Delhi MCD Elections: ఎంసీడీ సభలో బీజేపీ, ఆప్‌ సభ్యుల మధ్య గొడవ

Delhi MCD Elections: మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ సభలో బీజేపీ, ఆప్‌ సభ్యుల మధ్య గొడవ జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై వివాదం చోటు చేసుకుంది. బ్యాలెట్ పేపర్లు సరిపోవంటూ మేయర్ ఎన్నికలు నిలిపివేశారు. దీంతో మోసం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. 

Tags:    

Similar News