waqf bill: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు

waqf bill: 21 మంది సభ్యులతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ

Update: 2024-08-09 12:23 GMT

waqf bill: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు 

waqf bill: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని నియమించింది మోడీ సర్కార్. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి..ఎంపీలు అసదుద్దీన్‌ ఓవైసీ, డీకే అరుణ, లావు కృష్ణదేవరాయలుకు చోటు కల్పించారు.

Tags:    

Similar News