L K Advani: ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్

L K Advani: అద్వానీకి చికిత్స అందించిన యూరాలజీ విభాగం వైద్యులు

Update: 2024-06-27 11:00 GMT

L K Advani: ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్ 

L K Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఎల్ కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అడ్వానీకి యూరాలజీ విభాగం వైద్యలు చికిత్స అందించారు. బీజేపీ నాయకులు ఆసుపత్రిలో అద్వానీని పరామర్శించారు ఈ రిపోర్ట్ ల ఆధారంగా వైద్యులు అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.

Tags:    

Similar News