Ram Prasad Reddy: రాబోయే రోజుల్లో ఆర్టీసీని బలోపేతం చేస్తాం

Ram Prasad Reddy: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, ఖాళీల భర్తీలపై చర్చించిన మంత్రి

Update: 2024-08-09 14:48 GMT

Ram Prasad Reddy: రాబోయే రోజుల్లో ఆర్టీసీని బలోపేతం చేస్తాం 

Ram Prasad Reddy: రాబోయే రోజుల్లో ఆర్టీసీ బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ నెల 12వ తేదీన ఆర్టీసీ, రవాణా శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ పరిస్థితిపై అధికారులు సమావేశమయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగ నియామకాలు, బలోపేతం చర్యలపై సమీక్షించినట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని.. తాము బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags:    

Similar News