YS Jagan: ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడలో వరదలు

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జగన్

Update: 2024-09-04 12:45 GMT

YS Jagan

YS Jagan: ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే విజయవాడను వరద ముంచేసిందన్నారు మాజీ సీఎం జగన్. హోం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని.. మూడురోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు జగన్.

Tags:    

Similar News