Nara Lokesh: విశాఖ జిల్లా కోర్టుకు మంత్రి నారా లోకేష్

Nara Lokesh: ఓ తెలుగు దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో హాజరు

Update: 2024-08-29 11:35 GMT

Nara Lokesh: విశాఖ జిల్లా కోర్టుకు మంత్రి నారా లోకేష్

Nara Lokesh: ఓ తెలుగు దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో... మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ జిల్లా కోర్టుకు హాజరు అయ్యారు. డిఫమేషన్ కేసులో కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ జరగగా.. లోకేష్‌ హాజరయ్యారు. 2019 అక్టోబర్ 22 న చినబాబు చిరుతిండి 25 లక్షలు అండి అనే శీర్షికతో ఓ దిన పత్రిక కథనం ప్రచూరించింది. తప్పుడు వార్తలతో తన పరువుకి భంగం కలిగించారని లోకేష్ 75 కోట్లకు డిఫమేషన్ కేసు వేశారు.

Tags:    

Similar News