K A Paul: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేఏ పాల్ పిటిషన్ దాఖలు

K A Paul: పిటిషన్‌పై వాదనలు విన్న ఏపీ హైకోర్ట్ ధర్మాసనం

Update: 2024-09-10 16:00 GMT

K A Paul

K A Paul: అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా విషయం పై కె.ఏ.పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేఏపాల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్ట్ దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని.. ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. అయితే.. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీ ఇచ్చిందని.. తాను గెలిస్తే.. స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉందని... అయినా ఇప్పటివరకూ చంద్రబాబు ఎందుకు తీసుకురాలేదని.. కేఏపాల్ ప్రశ్నించారు.

Tags:    

Similar News