Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట

Jethwani Case: జత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Update: 2024-09-25 08:01 GMT

Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట

Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 1 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.

కాగా జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా ఏ2గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు.

Tags:    

Similar News