తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Tirumala: ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం

Update: 2024-05-24 02:49 GMT

TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ..ఇవీ ప్రత్యేకతలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 64వేల, 416 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.51 కోట్లు.

Tags:    

Similar News