Y S Sharmila: భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిచాయి

Y S Sharmila: పదేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం చేసిందేమి లేదు

Update: 2024-07-22 17:45 GMT

Y S Sharmila: భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిచాయి

Y S Sharmila: భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇప్పటికే చితికిపోయిన రైతులపై పిడుగుపడ్డట్టయిందన్నారు. కూటమి సర్కార్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీలందరూ బీజేపీకి మద్దుతు ఇచ్చినా... గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఏపీ రైతులకు సైతం రుణమాఫీ చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలని వైఎస్ షర్మిల కోరారు.

Tags:    

Similar News