తిరుమల శ్రీవారిని దర్శించుకున్నడీజీపీ ద్వారక తిరుమల రావు

శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు

Update: 2024-07-14 06:45 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నడీజీపీ ద్వారక తిరుమల రావు

 తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రలతో సత్కరించారు.

Tags:    

Similar News