Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Srisailam: క్షేత్రమంతా భక్తజనంతో సందడి

Update: 2024-05-28 09:02 GMT

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ 

Srisailam: శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో..మొక్కులు తీర్చుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. క్షేత్రమంతా భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు తెల్లవారుజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో బారులు తీరారు. భక్తులు మల్లన్న స్పర్శ దర్శన టికెట్లు పొందాలంటే మాత్రం కష్టతరంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తగిన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News