Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల వేచి ఉన్న భక్తులు

Update: 2024-08-25 06:07 GMT

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 79వేల,521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40వేల,152 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.87 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది.

Tags:    

Similar News