టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవోకు లేఖ

Update: 2024-06-04 13:36 GMT

టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే భూమన రాజీనామా చేసినట్లు సమాచారం.



Tags:    

Similar News