Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ సమావేశం

Update: 2024-10-07 03:00 GMT

Chandrababu Naidu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో నక్సల్స్ అణచివేతపై చర్చించనున్నారు.

సమావేశం అనంతరం ప్రధాని మోడీ, కేంద్రమంత్రి హోంశాఖ అమిత్ షా, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పలువురు కేంద్రమంత్రులనూ కలిసే అవకాశం ఉంది.


Full View


Tags:    

Similar News