Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Siddipet: పురుగుమందు తాగి దంపతుల ఆత్మహత్య

Update: 2024-07-10 16:30 GMT

Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Siddipet: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుమందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శేఖర్, సౌమ్య దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News