Revanth Reddy: ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్‌లో రేవంత్‌ పర్యటన

Revanth Reddy: మ.3 గంటలకు ధర్మపురిలో రేవంత్‌రెడ్డి జనజాతర సభ

Update: 2024-05-03 03:44 GMT

Revanth Reddy: ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్‌లో రేవంత్‌ పర్యటన

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. క్యాంపెయిన్‌లో భాగంగా.. ఇవాళ సీఎం రేవంత్.. ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురిలో, సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో, సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్‌లో సీఎం రేవంత్‌ రోడ్‌ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News