Revanth Reddy: కేటీఆర్‌ పీఏ నుంచే పేపర్ లీక్‌ వ్యవహారం

Update: 2023-03-19 09:51 GMT

Revanth Reddy: కేటీఆర్‌ పీఏ నుంచే పేపర్ లీక్‌ వ్యవహారం

Revanth Reddy: పేపర్ లీక్‌ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ నుంచే పేపర్‌ లీక్‌ వ్యవహారం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడైన రాజశేఖర్‌, కేటీఆర్ పీఏ తిరుపతి ఒకే మండలానికి చెందిన వారన్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పీఏనే రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. 

Tags:    

Similar News