Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ గెలిస్తే దేశంలో హిందువుల పరిస్థితి దారుణంగా మారుతుంది

Update: 2024-05-03 02:57 GMT

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్ 

Arvind Dharmapuri: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్ అయ్యారు. దేశంలోని పలు యూనివర్సిటీలో రిజర్వేషన్లు తీసేసి దళితులకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణలోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీల్లో తీసేసే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే దేశంలో హిందువుల పరిస్థితి దారుణంగా మారుతుందని ఎంపీ అరవింద్‌ అన్నారు. CAA ప్రవేశపెట్టినప్పుడు నిరసన చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో దానీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. హిందువుల ఓట్ల కోసం జీవన్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఎంపీ అరవింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News