Motkupalli Narasimhulu: కేసీఆర్ ఇది నీకు న్యాయమా..?

Motkupalli Narasimhulu: కేసీఆర్ ను నమ్మితే ఇదే జరిగిందని వాపోయిన మోత్కుపల్లి

Update: 2023-10-21 12:53 GMT

Motkupalli Narasimhulu: కేసీఆర్ ఇది నీకు న్యాయమా..?

Motkupalli Narasimhulu: సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేయటం లేదని.. పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి నర్సింహులు హల్ చల్ చేశారు. దళితబంధు ప్రవేశపెడుతున్నట్టు చెబితేనే కేసీఆర్ తో వెళ్లానని.. కేసీఆర్ మోసం చేస్తే.. మందుతాగి యాదగిరిగుట్ట దగ్గర చనిపోతానని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తనకే పంపిస్తున్నారని.. మోత్కుపల్లి వాపోయారు. దళితబంధు అమలు కాలేదు కాబట్టి చనిపోమ్మంటున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను నమ్మినందుకు ఇదే జరిగిందని... కేసీఆర్ ఇది నీకు న్యాయమా..? అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు.

Tags:    

Similar News