KTR: ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయింది

KTR: హర్యానా ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Update: 2024-10-08 14:45 GMT

KTR: ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయింది

KTR: హర్యానా ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఏడు గ్యారెంటీల కాంగ్రెస్‌ గారడీ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడాయని అభిప్రాయపడ్డారు.

ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయిందని తెలిపారు. అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే కాంగ్రెస్‌కు. బీజేపీని ఢీకొట్టే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప..కాంగ్రెస్‌ పార్టీకి లేదని మరోసారి స్పష్టమైందన్నారు కేటీఆర్.

Tags:    

Similar News