Yadadri: యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ

Yadadri: క్యూలైన్లో బారులుతీరిన భక్తులు

Update: 2024-07-14 13:30 GMT

Yadadri: యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ

Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులరద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నిభక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుతీరారు. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.

Tags:    

Similar News