Hyderabad: దారుణ హత్యకు గురైన మహిళ

Hyderabad: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Update: 2024-06-01 06:25 GMT

Hyderabad: దారుణ హత్యకు గురైన మహిళ

Hyderabad: పీర్జాదిగూడ మేడిపల్లి పీఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైంది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో చట్టుపక్కల వారు తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News