NEET-UG 2024: నీట్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

NEET-UG 2024: నీట్‌ యూజీలో అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ దాఖలు

Update: 2024-07-11 15:30 GMT

NEET-UG 2024: నీట్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

NEET-UG 2024: నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. నీట్ పేపర్‌లీక్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించింది.

Tags:    

Similar News