Narendra Modi: ఢిల్లీలో రవిదాస్విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని పూజలు

Narendra Modi: భక్తులతో కలిసి షాబాద్ కీర్తనలో పాల్గొన్న ప్రధాని

Update: 2022-02-16 07:00 GMT

ఢిల్లీలో రవిదాస్విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని పూజలు

Narendra Modi: సిక్కుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలో శ్రీగురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆలయంలో భక్తులతో కలిసి షాబాద్ కీర్తనలో చిడతలు వాయిస్తూ భజనలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News