Narendra Modi: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

Narendra Modi: సింధుదుర్గ్‌లో రాజ్‌కోట్ కోటపై ఛత్రపతి విగ్రహంపై పూలవర్షం

Update: 2023-12-04 13:47 GMT

Narendra Modi: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

Narendra Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సింధుదుర్గ్‌లో రాజ్‌కోట్ కోటపై ఛత్రపతి శివాజీ విగ్రహంపై పూలు చల్లి ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు మోడీ.

Tags:    

Similar News